Tuesday, 13 July 2021

వైఎస్ జగన్ బెయిల్ పిటీషన్ రద్దవుతుందంటూ కథనాలు: వైసీపీ సీరియస్: సీఐడీకి ఫిర్యాదు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందంటూ కొద్దిరోజులుగా వాట్సప్, సోషల్ మీడియాలో వెలువడుతోన్న కథనాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. బెయిల్ రద్దయితే అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడతారని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ప్రచారంలో ఉన్న కథనాలను వైసీపీ ఏపీ సీఐడీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yQ0EVu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour