Saturday, 24 July 2021

జగన్, బీజేపీకి నిజంగానే చెడిందా ! ఈసారి ఢిల్లీ టూర్ స్పెషల్ -ఏం జరుగుతోంది?

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సీఎం వైఎస్ జగన్ సంబంధాలు పెరిగాయి. అంతకుముందు బీజేపీ పెద్దలతో అంటీ ముట్టనట్టుగా ఉన్న జగన్ .. తాను అధికారంలోకి వచ్చాక మాత్రం కేంద్రంతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రతీ క్షణం తపించారు. ఇందులో భాగంగానే బీజేపీ అడిగినా, అడకకపోయినా బేషరతుగా పలు కీలక అంశాల్లో పార్లమెంటులో,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iL9ygC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour