Tuesday, 6 July 2021

అమెరికా పారిపోయినా, భారత్ నిలబడే -అఫ్గానిస్థాన్‌‌లో ఎంబసీ మూయలేదు, కాబూల్‌లో సేవలు కొనసాగింపు

భారత్ తో సరిహద్దులు పంచుకునే అఫ్గానిస్థాన్‌ లో పరిస్థితులు మళ్లీ అల్లకల్లోలంగా మారాయి. గెలవలేని యుద్ధాన్ని 20 ఏళ్లపాటు కొనసాగించిన అమెరికా.. ఎట్టకేలకు అఫ్గాన్ నుంచి నిష్క్రమించింది. కనీసం ఆ అఫ్గాన్ సైన్యానికి కూడా సమాచారం ఇవ్వకుండా అమెరికా సేనలు రాత్రికి రాత్రే పారిపోయినంత పనిచేశారు. ఈ దశలో.. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AB4JyM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour