Monday, 12 July 2021

వేర్వేరు కంపెనీల కరోనా వ్యాక్సిన్లు వేసుకుంటే ఏమౌతుంది?: డబ్ల్యూహెచ్ఓ ఫుల్ క్లారిటీ

జెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. భారత్ సహా అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశాయి. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న వారు మాస్కుల్లేకుండా తిరగొచ్చంటూ అమెరికా ఇదివరకే అధికారికంగా ప్రకటించినప్పటికీ- థర్డ్‌వేవ్ ముప్పును పరిగణనలోకి తీసుకుని ముందుజాగ్రత్త చర్యలను పాటిస్తోంది. భారత్‌లో వ్యాక్సినేషన్ ముమ్మరం సాగుతోంది. ఇప్పటిదాకా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TXJo26
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour