Saturday, 24 July 2021

మగాడు మృగంగా మారితే ఆ పని చెయ్యాలని, సజ్జనార్ ను గుర్తు చేసి.. స్పీకర్ తమ్మినేని సీతారాం షాకింగ్ కామెంట్స్

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత విషయంలో,మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో తనదైన శైలిలో స్పందించిన ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో దిశ యాప్ పై జరిగిన అవగాహన సదస్సుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hZyaDe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour