Saturday, 17 July 2021

కలిసొచ్చిన ఛాన్స్- న్యాయ రాజధానికే తొలి న్యాయం- హైకోర్టుకు ముందే కర్నూలుకు హక్కుల కమిషన్

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను ప్రారంభించి దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ జగన్ సర్కార్ ముందడుగు వేయలేకపోయింది. మూడు రాజధానులపై అభ్యంతరాల నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. దీంతో అమరావతి నుంచి మిగిలిన రెండు రాజధానులకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆంక్షలు విధించింది. కానీ తాజాగా హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు న్యాయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kwuk6e
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour