Monday, 26 July 2021

లోక్ సభ సీట్ల పెంపు-కింగ్ మేకర్లుగా జగన్ -కేసీఆర్ : ఢిల్లీలో వేగంగా మారుతున్న సమీకరణాలు..!!

జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అప్పుడే వ్యూహాలు మొదలయ్యాయి. 2024 నాటికి పదేళ్లు అధికారం పూర్తి చేసుకోనున్న బీజేపి తిరిగి తామే కొనసాగే విధంగా కొత ప్రతిపాదనలు..వ్యూహాలకు పదును పెడుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తమయ్యాయి. మమతా బెనర్జీ-ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ మోదీ వ్యతిరేక కూటమిని ఇప్పటి నుంచే బలోపేతం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BBLntX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour