Saturday, 24 July 2021

తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు యాంటీ డ్రోన్ సిస్టమ్ .. దేశానికి డ్రోన్ల దాడుల భయంతో అలెర్ట్ అయిన టీటీడీ

భారతదేశంలో ఉగ్ర మూకలు డ్రోన్ల దాడులకు తెగబడతారని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక స్థలాలపై, ఆలయాలపై ప్రత్యేకమైన దృష్టిసారించింది కేంద్రం. రాష్ట్రాలవారీగా ఇప్పటికే అలర్ట్ చేసింది. భారత సరిహద్దుల్లో, జమ్మూలో నిత్యం డ్రోన్ల సంచారం కలకలం రేపుతోంది. ఇక ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎప్పుడైనా, ఎక్కడైనా విధ్వంసాలకు పాల్పడవచ్చని, డ్రోన్ల సాంకేతికతను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kSxL7E
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour