హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్లో యువతిని హత్య చేసిన ఓ యువకుడు, ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ప్రేమజంటగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రియురాలిని బ్లేడుతో గొంతుకోసి బాత్రూంలో పడేసిన యువకుడు.. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ia5Eik
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment