Thursday, 29 July 2021

మాదాపూర్ హోటల్‌లో దారుణం: ప్రియురాలి గొంతుకోసి, ప్రియుడు ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో యువతిని హత్య చేసిన ఓ యువకుడు, ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ప్రేమజంటగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రియురాలిని బ్లేడుతో గొంతుకోసి బాత్రూంలో పడేసిన యువకుడు.. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ia5Eik
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour