Friday, 23 July 2021

భార్యాభర్తలే వ్యభిచార నిర్వాహకులు-పీడీ యాక్ట్ నమోదు-చర్లపల్లి జైలుకు తరలింపు

హైదరాబాద్ సరూర్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ దంపతులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ దంపతులు కాలేజీ విద్యార్థినులను టార్గెట్ చేసి... బలవంతంగా వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. పలు ప్రాంతాల నుంచి యువతుల అక్రమ రవాణాకు కూడా పాల్పడినట్లు వెల్లడైంది. పక్కా ప్లాన్‌తో పోలీసులు వీరిని అరెస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hWhDQy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour