Friday, 30 July 2021

ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగించిన జగన్ సర్కార్ .. కరోనా కట్టడి నిర్ణయం ; ఎప్పటివరకంటే !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zOAJhA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour