ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14వ తేదీ వరకూ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zOAJhA
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment