Monday, 12 July 2021

మహేష్ కత్తి మృతిపై అనుమానాలు-సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి-మందకృష్ణ మాదిగ డిమాండ్

ప్రముఖ సినీ విశ్లేషకుడు,బహుజనవాది మహేష్ కత్తి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ కత్తి మృతిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విచారణకు డిమాండ్ చేశారు. నిజాయితీగల పోలీస్ అధికారితో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మహేష్ కత్తి మృతిపై విచారణ జరిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన కోరారు. నెల్లూరులో రోడ్డు ప్రమాదం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yVI5zv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour