Saturday, 3 July 2021

కేసీఆర్ హిట్లర్- కడుపు మంటతోనే ఆ పని-చరిత్ర క్షమించదన్న ఏపీ బీజేపీ నేత విష్ణు

ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న జల యుద్ధం పతాక స్ధాయికి చేరింది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ నిర్మాణంపై అభ్యంతరాలతో మొదలైన ఈ వార్ ఆ తర్వాత ప్రాజెక్టుల్లో అక్రమంగా జల విద్యుత్ ఉత్పత్తి వరకూ వెళ్లింది. దీనిపై ఇరు ప్రభుత్వాలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jKaHHH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour