ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పోరాటం ఉద్ధృత రూపం దాలుస్తోంది. నిన్నటికి నిన్న ఛలో తాడేపల్లి పేరుతో సీఎం జగన్ ఇంటి ముట్టడికి యువజన సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇక పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UTeOGS
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment