Wednesday, 14 July 2021

ఎల్ఏసీ వెంట ఏకపక్ష మార్పులు సహించబోం: జై శంకర్

వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి మార్పులను సహించబోమని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. తూర్పు లడాఖ్ వద్ద స్టేటస్ కో యధాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టంచేసింది. బుధవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అయ్యారు. తజకిస్తాన్ లో జరుగుతున్న షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో వీరిద్దరూ మీట్ అయ్యారు. గంటపాటు సమావేశం జరగగా..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kk4Xo4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour