నటులు, క్రికెటర్లు.. కెరీర్ ముగిశాక వ్యాపారంలోకి అడుగిడటం సహజమే. ఇదివరకు చాలామంది తారలు, స్పోర్ట్స్ పర్సన్స్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో నయనతార చేరారు. చెన్నైకు చెందిన ఛాయ్ వ్యాపారంలో నయనతార పెట్టుబడులు పెట్టారు. పలువురు ఇన్వెస్టర్లు ఉన్న ఆ ఛాయ్ వాలె బ్రాండ్లో ఆమె కూడా వాటా కలిశారు. దీంతో నయనతార కూడా.. వ్యాపార రంగంలో ఎంట్రీ ఇచ్చినట్టు అయ్యింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BYnYTA
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment