Sunday, 11 July 2021

అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కట్: అన్ని సమస్యలకూ మూలం అదే: సీఎం యోగి

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. నానాటికీ పెరిగిపోతోన్న జనాభే అన్ని సమస్యలకూ ప్రధాన కారణమని ఆయన చెప్పారు. అన్ని విపత్తులకు జనాభా పెరుగుదలే మూలమనే విషయాన్న అందరికీ తెలిజేస్తామంటూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనాభా నియంత్రణ విషయంలో సమాజాన్ని చైతన్యవంతులను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e3aqMk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour