తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకు పడుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా పాత వ్యవహారాలు, టీడీపీ హయాంలో జరిగిన ఘటనలను అన్నింటినీ తిరగతోడుతూ చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇదే సమయంలో అశోక్ గజపతి రాజును సైతం లక్ష్యంగా చేసుకొని విజయసాయి రెడ్డి తనదైన పంథాలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hVgNn6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment