Monday, 19 July 2021

ఇన్ సైడర్ పోరులో టీడీపీకి క్లీన్ చిట్-జగన్ సర్కార్ కు లాస్ట్ ఛాన్స్ -దర్యాప్తు సంస్ధలకు సవాల్

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఇప్పటివరకూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తేలిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది. అటు తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా అమరావతిపై ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ పెద్దలకు ఈ తీర్పు భారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3exTGgs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour