Tuesday, 6 July 2021

జగన్ సర్కార్ కు హైకోర్టు వార్నింగ్- భిన్నస్వరాలపై అణచివేతపై- సోషల్ పోస్టులపై ఫైర్

ఏపీలో వైసీవీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసుల నమోదు పెరుగుతోంది. సోషల్ మీడియాతో పాటు రెగ్యులర్ మీడియాలోనూ భిన్నస్వరాలు వినేందుకు ప్రభుత్వం అస్సలు ఇష్టపడటం లేదు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ఛానళ్లు ప్రసారం కాకుండా చేయడం, సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిపై సీఐడీ కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jQQBv6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour