Friday, 16 July 2021

కేంద్రం పక్కా ట్రాప్- రెచ్చగొట్టి ఇరుకున్న జగన్- మరో లాబీయింగ్ కు పాట్లు?

ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాలతో మరిన్ని కొత్త సమస్యలకు కారణమవుతోంది. అయితే ఈ సమస్యలపై మౌనంగా ఉంటున్న కేంద్రాన్ని రెచ్చగొట్టడం ద్వారా సమస్య తీవ్రతను ఏపీ మరింత పెంచుకుంది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేలా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rhctS9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour