Sunday, 25 July 2021

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన అంతరార్థం ఏంటి, ఆయన భారత్‌కు ఇస్తున్న సందేశం ఏంటి?

టిబెట్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పోటాలా మార్కెట్ దుకాణదారులకు జులై 22న మీరంతా మీ షాపులు, సంస్థలు మూసేయాలని చైనా ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చినపుడు, అక్కడకు ఎవరు రాబోతున్నారనేది వాళ్లు అసలు ఊహించలేదు. బహుశా, ప్రభుత్వ ప్రతినిధి బృందం ఏదో వస్తుందని, అందులో చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన పెద్ద నేత ఎవరో ఉంటారనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zptahc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour