Wednesday, 14 July 2021

జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్ ? దిద్దుబాటు చర్యలు- మీకు వ్యతిరేకం కాదని లేఖ

రెండేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబందాలు నెరుపుతున్న వైసీపీ సర్కార్.. తాజాగా ఓ విషయంలో మాత్రం కేంద్రానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఓ సున్నితమైన అంశంపై ఏపీ తీసుకున్న కఠిన నిర్ణయం కేంద్రానికి రుచించలేదనే వార్తలు ప్రభుత్వంలో కలవరం రేపినట్లు సమాచారం. దీంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ek8W0g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour