Wednesday, 14 July 2021

కోల్‌కతా వద్దు.. మరో హైకోర్టుకు ఓకే.. సుప్రీంకోర్టును కోరిన సువేంద్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ చతికిలబడ్డ సంగతి తెలిసిందే. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందారు. సువేందు అధికారి గెలుపుపై మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VJj0JN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour