Wednesday, 21 July 2021

కేంద్రం గెజిట్ రాయలసీమ ప్రాజెక్ట్ లకు గొడ్డలి పెట్టు, జగన్ తీరుపై మాజీ మంత్రి ఎం.వి. మైసూరా రెడ్డి ధ్వజం

కృష్ణా గోదావరి నదీజలాల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ రెండు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతోంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ తో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం విరుచుకు పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గెజిట్ విషయంలో కక్కలేక మింగలేక, బయటకు మాట్లాడలేని స్థితిలో ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y1lDFa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour