Wednesday, 21 July 2021

తెలంగాణాకు చంద్రబాబు వంత, పవన్ కళ్యాణ్ లా అలా వచ్చి వెళ్ళే మైసూరా రెడ్డి : శ్రీకాంత్ రెడ్డి ధ్వజం

తాజాగా రాయలసీమ ప్రాజెక్టులపై సీఎం జగన్ కు చిత్తశుద్ధి లేదని, కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ ను ఎలా స్వాగతిస్తారని మాజీ మంత్రి ఎం.వి.మైసూరా రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణా జలాల వివాదాన్ని చిలికి చిలికి గాలివానగా మార్చారని చంద్రబాబు సైతం ఆరోపణలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hTqSB2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour