Saturday, 31 July 2021

భారత్ లోకి చొరబాటు యత్నం.. పంజాబ్ బోర్డర్ లో ఇద్దరు పాకిస్తానీలను హతమార్చిన బీఎస్ఎఫ్

భారత సరిహద్దుల్లో భద్రతా దళాలకు కంటిమీద కునుకు ఉండడంలేదు. ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు వాయు మార్గాన వస్తున్న డ్రోన్లను కట్టడి చేయడమే కాకుండా, మరోవైపు భూగర్భ మార్గంలో, సొరంగాలను ఏర్పాటు చేసుకొని భారత్ లోకి అక్రమంగా చొరబడుతున్న ఉగ్రవాదులను కట్టడి చేయడం పెద్ద కష్టంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lgua3a
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour