Tuesday, 27 July 2021

పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగాసస్- ప్రధాని మోడీ, షా సమక్షంలో చర్చకు విపక్షాల పట్టు

పెగాసస్ సైబర్ దాడి వ్యవహారం వరుసగా ఆరో రోజూ పార్లమెంటును కుదిపేసింది. జీరో అవర్ లో పెగాసస్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమక్షంలోనే పెగాసస్ పై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ అంశంపై జ్యుడిషయల్ దర్యాప్తు జరిపించాలని కోరాయి. పార్లమెంటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zBTXa4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour