Wednesday, 14 July 2021

చేసిన తప్పుకు వృద్ధాశ్రమాల్లో సేవలు చేయండి -ఖర్చులు భరించండి : టీడీపీ నేతకు హైకోర్టు వినూత్న తీర్పు...!!

కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదనే కారణంగా హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. దీనికి శిక్షగా అనాధ-వృద్ధాశ్రమాలకు వెళ్లి సేవలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ హయాంలో గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్..కార్యదర్శులుగా మన్నవ సుబ్బారావు..శ్రీనివాస రావులకు హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించనందుకు కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు జారీ చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eigdxm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour