కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదనే కారణంగా హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. దీనికి శిక్షగా అనాధ-వృద్ధాశ్రమాలకు వెళ్లి సేవలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ హయాంలో గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్..కార్యదర్శులుగా మన్నవ సుబ్బారావు..శ్రీనివాస రావులకు హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించనందుకు కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eigdxm
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment