Sunday, 18 July 2021

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం: మేళతాళల మధ్య బోనమెత్తిన భక్తులు

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం తీసుకొచ్చారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బంగారు పాత్రలో బోనం సమర్పించుకున్నారు. మీరాలం మండి గుండి ఛైర్మన్ గోపాల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఈ బోనం తెచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో వెలసిన మహంకాళీ అమ్మవారి ఆలయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36QjNut
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour