విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం తీసుకొచ్చారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బంగారు పాత్రలో బోనం సమర్పించుకున్నారు. మీరాలం మండి గుండి ఛైర్మన్ గోపాల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఈ బోనం తెచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో వెలసిన మహంకాళీ అమ్మవారి ఆలయం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36QjNut
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment