Tuesday, 27 July 2021

యాచకులపై నిషేధం విధించలేం: కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు, కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భిక్షాటన చేసేందుకు ఎవరూ ఇష్టపడరని, పేదరికమే ఆ పరిస్థితి కల్పిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ మహమ్మారి వేళ బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిసేధం విధించడం కుదరదని స్పష్టం చేసింది. యాచకులకు కరోనా వ్యాక్సిన్లు అందించడంతోపాటు పునరావాసం కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించింది. అంతేగాక, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zJ3s7m
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour