Monday, 12 July 2021

జగన్ కు రఘురామ మరో లేఖ.. తెలుగు భాషను భూస్థాపితం చేసే నిర్ణయాలపై రిఫరెండంకి వెళ్లాలని సూచన

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు లేఖ రాశారు. ఈసారి అమ్మ భాషను అదిమేసే చర్యలు, అసందర్భ నిర్ణయాలపై రఘురామకృష్ణంరాజు తన లేఖ ద్వారా విరుచుకుపడ్డారు. తెలుగు అకాడమీ లో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం సరికాదని పేర్కొన్నఆయన, ఇక్కడ మీరు తెలుగు అకాడమీని పలుచన చేస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k8XsQY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour