Thursday, 8 July 2021

అటు షర్మిల..ఇటు కాంగ్రెస్: తెలంగాణలో వైఎస్సార్ ఛరిష్మా ఎవరికి సొంతం?

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. ఇక తనకంటూ ఓ సొంత గుర్తింపును పొందారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. వైఎస్సార్టీపీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UB6Xh7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour