Thursday, 29 July 2021

మత్తు డాక్టర్ నుంచి నిమ్మగడ్డ దాకా.. చంద్రబాబు వాడకంలో బలి, బాబుకు అది ఈజీ అన్న సాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై విరుచుకు పడుతూనే ఉన్నారు. ప్రజల్లో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని, అందుకే కుట్రలపై కాన్సంట్రేట్ చేస్తున్నారంటూ తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి ఇప్పటివరకు ఒకటి కూడా బయటకు రాకుండా కాపాడుకున్నాడు అంటే ఎల్లో నెట్వర్క్ ఎంత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BRNaee
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour