Thursday, 1 July 2021

విజయవాడ స్టేషన్ కు అదిరిపోయే ఫీచర్- దేశంలోనే తొలిసారి-రైల్వేమంత్రి ట్వీట్

దేశంలోని అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే తొలిసారిగా ఈ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామా్ లపై సౌరశక్తితో కూడిన కాంతిపీడన కవర్ ను ఏర్పాటు చేశారు. దీంతో రైల్వే స్టేషన్ కు అవసరమైన విద్యుత్ ను ఈ సౌరశక్తి ప్యానెళ్ల ద్వారానే పొందే అవకాశం లభించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h6cbKw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour