Thursday, 22 July 2021

దమ్మాలపాటి పైన అప్పీల్ వెనక్కు : సుప్రీంకు నివేదించిన ఏపీ ప్రభుత్వం

కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ప్రధాన చర్చకు కారణమైన అమరావతి భూముల వ్యవహారంలో దమ్మలపాటి శ్రీనివాస్ ఇష్యూలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాల పాటి రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారని, ఎజి హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశారంలూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zmV11p
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour