Tuesday, 20 July 2021

ఈటల వర్సెస్ గంగుల : నిండు నూరేళ్ళు బ్రతకాలంటూనే .. హత్య కుట్ర వ్యాఖ్యలపై నిరూపించాలని ఛాలెంజ్ !!

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో నిన్న పాదయాత్రను ప్రారంభించారు. కమలాపూర్ మండలం బత్తిని వారి పల్లె నుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన ఈటల రాజేందర్ తనపై హత్య కుట్రలు చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ విషయాన్ని తనకు ఒక మాజీ నక్సలైట్ సమాచారం అందించారని ఈటల రాజేందర్ చెప్పడం తెలంగాణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UsA7PG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour