Wednesday, 28 July 2021

సుప్రీంకోర్టు: విడిపోయిన భార్యాభర్తల్ని కలిపిన చీఫ్ జస్టిస్ రమణ - ప్రెస్ రివ్యూ

భార్యాభర్తల మధ్య 21 ఏండ్లుగా ఉన్న ఎడతెగని పంచాయితీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పరిష్కరించారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది. భార్యా భర్తల కేసులో జస్టిస్ ఎన్‌వీ రమణ, వాద ప్రతివాదాలకు బదులు సూచనలు, సలహాలతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి ఉండటానికి అంగీకరించేలా ఒప్పించారు. పిటిషన్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x6zAA5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour