Sunday, 25 July 2021

జగన్ సర్కార్ కు కేంద్రం భారీ ఝలక్-మూలిగే నక్కపై తాటిపండు-వద్దు బాబోయ్..

అసలే కరోనా కష్టాలు, ఆపై పెరిగిపోతున్న అప్పుల బాధలు, రూపాయి పుట్టడమూ కష్టమే.. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న నిధుల్ని సొంత అవసరాలకు వాడేసుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం భారీ ఝలక్ ఇచ్చింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే నిధులు మళ్లించకుండా భారీ బ్రేక్ వేసేసింది. అంతే కాదు వీటికి సమానంగా రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kZeYHE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour