అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పించనుంది. మహిళలపై జరిగే దాడులు, లైంగిక వేధింపులను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంలో భాగంగా ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఉత్తరాంధ్ర, కోస్తా,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r074yQ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment