Tuesday, 27 July 2021

పెగాసస్, వ్యవసాయ చట్టాలపై పార్లమెంటు చర్చ జరిపేలా ఆదేశించండి: రాష్ట్రపతికి ప్రతిపక్షాల లేఖ

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణలు, నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ అంశాలపై పార్లమెంటులో చర్చించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు లేఖ రాశాయి. రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎన్సీపీతోపాటు బీఎస్పీ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i3dsCt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour