Sunday, 18 July 2021

కాల్పుల కలకలం: బేస్‌బాల్ స్టేడియం వద్ద కాల్పుల్లో నలుగురు మృతి, ఆట రద్దు

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్‌లోని బేస్‌బాల్ స్టేడియం వెలులప దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బేస్‌బాల్ స్టేడియంలో ఆట ప్రారంభానికి ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల ఘటన కారణంగా వాషింగ్టన్ నేషనల్స్, శాండియాగో మధ్య జరగాల్సిన ఆట రద్దయింది. ఘటన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3etjz0A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour