Thursday, 15 July 2021

సీఎం జగన్ పైచేయి...ఆయన కోరిందే కేంద్రం చేసింది : తెలంగాణ గరంగరం : ఇద్దరు సీఎంలు ఢిల్లీ కేంద్రంగా..!!

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పటి వరకు నీటి వినియోగాల పైన రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం సాగింది. ఒక రాష్ట్రం పైన మరో రాష్ట్రం ఫిర్యాదులు చేసుకున్నాయి. కృష్ణా బోర్డు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ ఇప్పటి వరకు ఆరోపించింది. అదే విధంగా తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను పరిశీలించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xQe83O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour