దేశంలో కరోనా కొత్త వేరియంట్స్ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కాస్త భయాందోళన వ్యక్తమవుతోంది. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అవసరమని ఢిల్లీలో గల ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. భవిష్యత్లో కరోనా వైరస్ అనేక వేరియంట్లు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్తోపాటు బూస్టర్ మోతాదు అవసరం అవుతుందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kO9DTA
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment