వాషింగ్టన్: భారత్లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గింది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ కేసులు నమోదవుతోన్నాయి. ఇదివరకట్లా కొత్త కేసులు గానీ, మరణాలు గానీ నమోదు కావట్లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య పరిమితంగా ఉంటోన్నాయి. డెల్టా వేరియంట్ కొంత ఆందోళనకరంగా మారినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kBgPCt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment