Thursday, 15 July 2021

కాంగ్రెస్ జోరు, పంజాబ్ కెప్టెన్‌ సిద్దూ -పీసీసీ చీఫ్‌గా నియామకం -వర్గపోరులో ఓడిన సీఎం -రేవంత్ రెడ్డిలా

మోదీ హవాతో పోటీ పడలేక ఏళ్లపాటు నీరసించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వేగం పుంజుకుంటున్నది. నిద్ర మత్తును వదిలించుకుంటూ కాంగ్రెస్ హైకమాండ్ వరుసగా సంచలన, కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నది. ‘అతనికి పీసీసీ ఇస్తే మేం రాజీనామా చేస్తాం' తరహా సీనియర్ల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా ‘ఫైర్ బ్రాండ్' నేతలకే కీలక పదవులు కట్టబెడుతున్నది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yYDH2D
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour