Friday, 23 July 2021

పెట్రేగిపోయిన ఉగ్రమూకలు, మైన్ బ్లాస్ట్.. జవాను మృతి

ఉగ్రమూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. వారికి భద్రతా దళాలు ధీటుగానే సమాధానం చెబుతున్నాయి. ఇవాళ మరొసారి ఉగ్ర మూకలు పెట్రేగిపోయారు. మైన్ బ్లాస్ట్ చేశారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి గల మాన్‌కొట్ సెక్టార్ వద్ద మైన్‌ బ్లాస్ట్ చేశారు. దీంతో భారత ఆర్మీ జవాను ఒకరు చనిపోయారు. మరికొందరు గాయపడి ఉంటారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Bz1bxt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour