Monday, 12 July 2021

బండి సంజయ్ పాదయాత్ర-ప్రారంభించనున్న నడ్డా-తొలి విడతలో ఎక్కడి నుంచి ఎక్కడికంటే..

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అగస్టు 9వ తేదీ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. మొత్తం నాలుగు విడతల్లో కొనసాగనుంది.మొదటి విడతలో హైదరాబాద్ నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సంజయ్ ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xFOXAS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour