తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అగస్టు 9వ తేదీ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. మొత్తం నాలుగు విడతల్లో కొనసాగనుంది.మొదటి విడతలో హైదరాబాద్ నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సంజయ్ ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xFOXAS
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment