Monday, 12 July 2021

ఆకస్మిక వరదలు: మునిగిన ఆధ్యాత్మిక క్షేత్రం: నాటి ఉత్తరాఖండ్ ప్రళయం తరహాలో

సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతోన్నాయి. ఆకస్మిక వరదలకు దారి తీస్తోన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కురిసిన భారీ వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి. హిమాలయ పర్వతసానువుల్లోని మాంఝీ నది ఒక్కసారిగా పోటెత్తింది. దీని ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్‌లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xzn0KF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour