Friday, 2 July 2021

జల జగడం : వైఎస్సార్‌‌ను విమర్శిస్తే మర్యాద దక్కదు.. తెలంగాణ మంత్రులకు రోజా వార్నింగ్

తెలుగు రాష్ట్రాల జల వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల మంత్రులు,అధికార పార్టీ నేతలు ఘాటైన విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ప్రత్యర్థులు మాత్రం ఇదంతా డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ వివాదంపై స్పందించారు. వివాదంలోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని లాగడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ydv1oG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour